
హైదరాబాద్: యువ నటీనటులు పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న కథా చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, ‘ఐఐటీ కృష్ణమూర్తి’ చిత్రాన్ని డిసెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మేఘంతో మేఘం మురిసే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్కే సారథ్యం!