ఆకట్టుకునేలా ‘పిట్ట కథలు’ ట్రైలర్
హైదరాబాద్: తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి.. విభిన్న కథా చిత్రాలతో వెండితెర వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ నలుగురు దర్శకులు అతి త్వరలోనే ఓటీటీ వేదికగా మెప్పించనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ‘పిట్ట కథలు’ పేరుతో ప్రసారం కానున్న ఓ వెబ్ సిరీస్కు వీళ్లు నలుగురు దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ సిరీస్లో శ్రుతిహాసన్, ఇషా రెబ్బా, అమలాపాల్, జగపతిబాబు, సత్యదేవ్, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న ‘పిట్ట కథలు’ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘పిట్ట కథలు’ ట్రైలర్ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. హిందీలో ప్రేక్షకాధరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’కు రీమేక్గా ‘పిట్ట కథలు’ వస్తోందని సమాచారం.
ఇదీ చదవండి
వీడియో లీక్.. రూ.25 కోట్లు డిమాండ్
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’