ఈరోజు (19-04-2024)
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
ఈవారం (14-04-2024 - 20-04-2024)
ముఖ్య కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి. భక్తిశ్రద్దలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
- జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
- మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
- తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
- భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల