700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
Updated : 16 Nov 2021 16:20 IST
1/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 700వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్కు చేరిన అమరావతి రైతులు ఇలా రంగురంగుల పూలతో ‘జై అమరావతి.. 700వరోజు’ అని అందంగా తీర్చిదిద్దారు.
2/15
3/15
కందుకూరులో రైతుల సందడి
4/15
5/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. ఈ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రను మరింత ఉద్ధృతం చేశారు.
6/15
7/15
నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు
8/15
ప్లకార్డు చూపుతూ..
9/15
10/15
11/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
12/15
13/15
14/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..