Crime news : ఒంగోలులో పట్టపగలే దారుణం!
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను చంపిన రబ్బానీ అనే వ్యక్తే ఒంగోలులో కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఒంగోలు: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను చంపిన రబ్బానీ అనే వ్యక్తే ఒంగోలులో కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను రబ్బానీ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఒంగోలుకు చేరుకొని రవిప్రియ మాల్ సమీపంలో ఉన్న కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో జంట హత్యలు, ఒంగోలులో కాశీరావుపై దాడికి కారణం అక్రమ సంబంధమే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాశీరావు అనే యువకుడు గత కొన్ని రోజులుగా రబ్బానీ టీ షాప్లో పని చేస్తున్నాడు. బాధితుడికి మెడపై, పొట్టలో తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?