Crime News: కన్న కూతురిపై అఘాయిత్యం చేసిన తండ్రి అరెస్టు
కన్నపేగు అనే మమకారం లేకుండా.. వావి వరసలు తెలియకుండా.. కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. దిశ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కటకటాల పాలయ్యాడు.
మరో బాలికపైనా అత్యాచారం
ఏలేశ్వరం, న్యూస్టుడే: కన్నపేగు అనే మమకారం లేకుండా.. వావి వరసలు తెలియకుండా.. కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. దిశ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో జరిగింది. దిశ డీఎస్పీ మురళీమోహన్ శనివారం విలేకర్లకు వివరాలు తెలిపారు. ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిసింది. వారు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆగస్టు 21న ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం