Corona Virus: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్‌

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

Updated : 18 Jan 2022 09:30 IST

విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని