Rajkumar Rao: ఫ్యామిలీ మేన్ దర్శకులతో రాజ్కుమార్
‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే మరో కొత్త ప్రాజెక్టును ఓకే చేశారు. బాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్కుమార్ రావ్ కథానాయకుడిగా ఈ కొత్త ప్రాజెక్టు ఉండనుంది. ఈ విషయాన్ని
‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే మరో కొత్త ప్రాజెక్టును ఓకే చేశారు. బాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్కుమార్ రావ్ కథానాయకుడిగా ఈ కొత్త ప్రాజెక్టు ఉండనుంది. ఈ విషయాన్ని రాజ్కుమార్ ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ‘‘రాజ్, డీకే ద్వయంతో ఓ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో’’అని రాశారు రాజ్కుమార్. నెట్ఫ్లిక్స్ దీన్ని నిర్మించనుంది. ఇందులో దిల్జిత్ దోసాంజ్ నటించనున్నాడు. గతంలో రాజ్, డీకే దర్శకత్వంలో రాజ్కుమార్ హీరోగా ‘స్త్రీ’ తెరకెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రాజెక్టు సరికొత్త కథాంశంతో సాగే వెబ్ సిరీస్ అని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?