రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ..పైలట్ వర్గానికి చోటు
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు సహా మొత్తం 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
జైపూర్: రాజస్థాన్లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు సహా మొత్తం 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు. గత కేబినెట్లో సహాయ మంత్రులుగా పనిచేసిన మమతా భూపేశ్, భజన్లాల్ జాతవ్, టిక్రమ్ జుల్లీ కేబినెట్ ర్యాంక్ కల్పించారు. గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విశ్వేంద్ర సింగ్, రమేశ్మీనాకు మళ్లీ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
మంత్రివర్గ ప్రక్షాళనకు ముందు సీఎంతో కలిపి మొత్తం 21 మంది మంత్రులు ఉండడగా.. పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ సంఖ్య 30కి చేరింది. సీఎంతో కలిపి గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. గత కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన గోవింద్ సింగ్ దోత్సారా, హరీశ్ చౌధరి, రఘు శర్మను మంత్రివర్గం నుంచి తప్పించగా.. మిగిలిన వారు యథావిధిగా కొనసాగారు. కొత్తగా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఐదుగురు సచిన్ పైలట్ వర్గానికి చెందిన వారు ఉన్నారు. గతేడాది అశోక్ గహ్లోత్కు వ్యతిరేకంగా సచిన్పైలట్ వర్గం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాజస్థాన్ రాజకీయాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. దీంతో పైలట్కు కాంగ్రెస్ అధిష్ఠానం నచ్చజెప్పింది. ఏడాది తర్వాత మంత్రివర్గంలో ఆ వర్గానికి చోటు కల్పించింది. సచిన్ పైలట్కు వచ్చే ఏడాది జరిగే గుజరాత్ ఎన్నికల బాధ్యతలను అధిష్ఠానం అప్పగించే అవకాశం ఉంది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్