Rahul Dravid: అందుకే ఇషాన్, శ్రేయస్ను ఎంపిక చేయలేదు
అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్కు చోటు దక్కలేదు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వీళ్లపై వేటు వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.