
సూర్యాపేట: మామూలుగా ఐతే ఉప్పు, నిప్పులా ఉండే జంతువులు జాతి వైరాన్ని మరచి ప్రాణ స్నేహితుల్లా మారాయి. ఒకే కంచంలో తింటూ.. ఒకే చోట నిద్రిస్తున్నాయి. ఈ విభిన్న సంఘటన తెలంగాణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన తుమ్మా అరవయ్య అనే వ్యక్తి తన ఇంట్లో ఓ కుక్కను, పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ రెండూ చిన్నతనం నుంచి కలసి ఉంటూ చెలిమి చేస్తున్నాయి. రోజూ సరదాగా ఆడుకుంటూ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జాతి వైరం గల జంతువులే ఈ విధంగా సఖ్యంగా మెసులుతూ ఉంటే.. మనుషులు మాత్రం తమలో తామే కుల, మతాల పేరుతో మానవత్వాన్ని మరచిపోతున్నారని స్థానికులు అంటున్నారు.
ఇవీ చూడండి..
కోతి పరార్.. వృద్ధుని తిప్పలు
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- రూ. 47వేలకు చేరిన బంగారం
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- ఇలియానా నయా బాయ్ఫ్రెండ్ని చూశారా..!
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టిక్కెట్ ధర ₹50
- ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
- టీకా వేయించుకున్న నటాషా పూనావాలా
- హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత